రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రక్తదానం చేసిన ‘అసుర’ మూవీ టీం
Published on Sat, 05/16/2015 - 21:03
హైదరాబాద్: రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు సహకారంతో బ్లడ్ లైవ్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని శనివారం సినీనటుడు నారా రోహిత్ ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకురావడం సమాజ సేవ అని ఆయన అభివర్ణించారు.
ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు, సమాజ సేవ నిర్వహిస్తున్న రెండు ప్రముఖ సంస్థలతో అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అసుర సినిమా సిబ్బంది రక్తదానం చేశారు. కంటి క్యాన్సర్తో బాధపడుతున్న 5 ఏళ్ల లోపు పిల్లలకు సహాయం అందించేందుకు వీరంతా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
#
Tags