వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీకి చిక్కిన బ్యాంక్ మేనేజర్
Published on Sun, 01/03/2016 - 14:14
మంజూరు అయినా లోన్ డబ్బులు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్న బ్యాంక్ మేనేజర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట్ గ్రామంలోని గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా పని చేస్తున్న సాయిబాబా.. లింగాల మండలం మానాజిపేటకు చెందిన కురుమయ్య అనే వ్యక్తికి మంజూరైన లోన్ ఇవ్వడానికి రూ. 5 వేలు లంచం అడిగాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అచ్చంపేటలోని ఆయన స్వగృహంలో ఆయనకు డబ్బులు ఇస్తుండగా.. దాడి చేసిన ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
#
Tags