వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బియాస్ బాధిత కుటుంబాల చేయూత
Published on Wed, 06/08/2016 - 17:00
హైదరాబాద్: సైదాబాద్లోని వైదేహి ఆశ్రమంలో అనాథ పిల్లలకు బియాస్ బాధిత కుటుంబాల వారు బుధవారం సాయం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదీ ప్రవాహంలో 25 మంది వీఎన్ఆర్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. నేటితో రెండు సంవత్సరాలు కావడంతో వైదేహీ అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకు బాధిత కుటుంబాల వారు బట్టలు పంపిణీ చేశారు.
#
Tags