వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘భద్రాచలంను పూర్తిగా ఆంధ్రాలో కలపాలి’
Published on Tue, 06/24/2014 - 04:18
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం రెవిన్యూ డివిజన్ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ తాజాగా డిమాండ్ చేసింది. 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపే వరకు పార్టీ ఉద్యమిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ప్రకటించారు. దీనిపై పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పార్టీ నేతలు సుధీష్ రాంబొ ట్ల, కోటేశ్వరరావులతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
#
Tags