అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బెల్లంపల్లిలో మెగా రక్తదాన శిబిరం
Published on Tue, 12/08/2015 - 16:24
బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : బెల్లంపల్లిలోని కల్వరి మినిస్ట్రీ చర్చిలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 200 మంది ఉచితంగా రక్తం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
#
Tags