నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంపులో పడి బాలుడి మృతి
Published on Sun, 11/01/2015 - 18:27
ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు.
#
Tags