రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువకుడి దారుణ హత్య
Published on Mon, 06/15/2015 - 20:36
ఆదిలాబాద్ : గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని రాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురజాల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తాళ్లగురజాల గ్రామానికి చెందిన గంగారాం అనే యువకుడిని నడిరోడ్డు మీదే కొంత మంది దుండగులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.
#
Tags