విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్
Published on Wed, 03/11/2015 - 21:38
హైదరాబాద్ సిటీ: నగరంలో అతి వేగంగా నడుపుతున్న కారును పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. మలక్ పేట్కు నిజాముద్దీన్ ఖురేషి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజాగుట్ట వైపు కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్తో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు.
అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు అందించాడు. కానిస్టేబుల్ కారును వెంబడించి నాగార్జున సర్కిల్ వద్ద పట్టుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిజాముద్దీన్ నుంచి లెసైన్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ స్పోర్ట్స్ కారు విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది.
#
Tags