వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'చంద్రబాబు, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్'
Published on Thu, 02/12/2015 - 14:43
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావులు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
విద్యుత్, నదీజలాల సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్, కోర్టులను ఎందుకు ఆశ్రయించరని ప్రశ్నించారు. బీజేపీతో కలిసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నారని మధుయాష్కీ అన్నారు.
#
Tags