అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
Published on Sat, 12/26/2015 - 14:27
కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం పెక్కెర్ల గ్రామంలో ట్రాక్టర్పై నుంచి పడి చిన్నారి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. జెవిడి పవన్ (11) ట్రాక్టర్ మట్టితో వెళుతున్న ట్రాక్టర్పై కూర్చున్నాడు. మూలమలుపు వద్ద జారి కింద పడిపోవడంతో అతడి తలపై నుంచి ట్రాక్టర్ ముందుకు వెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో డ్రైవర్ లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరారై పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందించాడు. పవన్ విజ్ఞాన భారత్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు.
#
Tags