ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అవార్డు గ్రహీతలకు కేసీఆర్ అభినందనలు
Published on Fri, 06/23/2017 - 16:00
హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. మెర్సీ మార్గరేట్, వాసాల నర్సయ్యను ఆయన ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 ప్రకటించిన యువ రచయితలకు తెలుగులో ”మాటల మడుగు” పద్య సాహిత్యం రాసిన మెర్సీ మార్గరేట్ ఎంపిక అయ్యారు.
అలాగే పాటు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారానికి ఎన్నికైన విషయం విదితమే. పురస్కార విజేతలు... రాగి ఫలకం, ప్రశంసా పత్రం, రూ.50వేల నగదు అందుకోనున్నారు. మొత్తం 24 భాషల్లో 35 ఏళ్ల లోపు యువ రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. నవంబర్ 14న విజేతలకు సాహిత్య అకాడమీ పురస్కారాలను అందజేయనుంది.
#
Tags