నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
Published on Mon, 07/20/2020 - 16:28
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాజ్భవన్లో కలుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం గవర్నర్తో భేటీ అయినట్టు తెలుస్తోంది. సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం, కరోనా నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స విధానాలను గవర్నర్కు సీఎం వివరించినట్టు సమాచారం. దీంతోపాటు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయమై సీఎం గవర్నర్తో చర్చించే అవకాశముంది. ఇక కరోనా పరీక్షలు, చికిత్సపై రాష్ట్ర హైకోర్టు పదేపదే మొట్టికాయలు వేయడం, విపక్షాల విమర్శల నేపథ్యం ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
(తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు)
#
Tags