ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఖమ్మం ఘటనపై సీఎం సీరియస్
Published on Thu, 05/11/2017 - 19:29
హైదరాబాద్: ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి, కోర్టుకు తీసుకువచ్చిన ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించి అడిషనల్ డీసీపీ సాయి కృష్ణ నేతృత్వంలో విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఏఆర్ ఎస్ఐలు పూర్ణా నాయక్, వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఖమ్మం మార్కెట్లో ఆందోళనకు సంబంధించి అరెస్టయి జిల్లా జైలులో ఉన్న పది మంది రైతులు గురువారం సాయంత్రం రిలీజయ్యారు. వారికి రాజకీయ పార్టీల నాయకులు పూలదండలతో స్వాగతం పలికారు. వారి రాకతో కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.
#
Tags