వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం పర్యటన: స్కూళ్లకు సెలవు
Published on Wed, 10/11/2017 - 11:32
సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీచేశారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని పోలీసులు వర్తకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
#
Tags