వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం
Published on Wed, 02/12/2020 - 09:05
సాక్షి, నల్గొండ: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్జీవన్ పాటిల్, అనితారామచంద్రన్, వినయ్కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు వనమాల చంద్రశేఖర్, రాహుల్శర్మ, జి.రమేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి, హరితహారం, అక్షరాస్యతతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలు, కలెక్టర్ల బాధ్యతలపై దిశా నిర్దేశం చేశారు. అడవుల పెంపకంపై సలహాలు ఇచ్చారు.
#
Tags