రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ
Published on Mon, 02/23/2015 - 19:09
కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ఫించన్లు, రేషన్కార్డులు అందుతున్నాయని ఆరోపించారు.
అభిమానంతో పార్టీ సభ్యత్వాలు తీసుకోవాలేగానీ ఇలా ప్రలోభాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ తీరును ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని, టీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.
#
Tags