నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోడ్ ఉండగా మెట్రో ఎలా ప్రారంభిస్తారు?
Published on Wed, 03/20/2019 - 03:26
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు మెట్రో రైలు నూతన మార్గాన్ని ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మెట్రో రైలు నూతన మార్గాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. కోడ్ అమల్లో ఉండగా ప్రారంభానికి గవర్నర్ను ఎలా ఆహ్వానిస్తారని, ఆయన ఎలా పాల్గొంటారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ ప్రశ్నిం చారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం సీఈఓ రజత్కుమార్కు ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ ఈ మేరకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
#
Tags