వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూకట్పల్లిలో కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళన
Published on Fri, 12/05/2014 - 15:24
హైదరాబాద్: కూకట్పల్లిలోని జెఎన్టీయులో శుక్రవారం కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. తెలంగాణకు చెందిన నలుగురు అధ్యాపకులను తొలగించిన నేపథ్యంలో వారు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా జెఎన్టీయు 180 మంది అధ్యాపకులు విధులు బహిష్కరించి ఈఈఈ బిల్డింగ్ ఎదుట ఆందోళన చేపట్టారు.
#
Tags