ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో 77కు చేరిన కరోనా కేసులు
Published on Mon, 03/30/2020 - 21:51
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 77కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నేడు 13 మందిని డిశ్చార్జ్ చేసినట్టు తెలిపింది. ఇదివరకే డిశ్చార్జ్ అయిన వ్యక్తితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 14 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు చెప్పింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 61 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.
#
Tags