అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో 3147 కరోనా కేసులు
Published on Thu, 06/04/2020 - 21:34
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3147కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 110, రంగారెడ్డిలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 7 , మేడ్చల్ 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్రావు గురువారం మీడియా బులెటిన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్తో ఆరుగురు మరణించగా మొత్తం మృతుల సంఖ్య 105కి చేరింది. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1455 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 123 మంది మృతి
#
Tags