వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పత్తిరైతు ఆత్మహత్య
Published on Mon, 10/26/2015 - 14:29
అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బద్దం కిష్టారెడ్డి(50)తనకున్న 12ఎకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో పెట్టుబడుల కోసం, బోర్లు వేయడం కోసం రూ. 9 లక్షలు అప్పు చేశాడు. దీంతో వాటిని తీర్చే దారి కానరాక తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
#
Tags