అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మండలి ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్లో ప్రచురణ
Published on Fri, 02/20/2015 - 02:25
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో 2 పట్టభద్రుల నియోజకవర్గాల (మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ) ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 11న షెడ్యూలు ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిట్లో నోటిఫికేషన్ను ప్రచురించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) కార్యాల యం ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని సీఈఓ కార్యాలయం పేర్కొంది.
#
Tags