ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎన్నిసార్లు పెంచుతారు.. దోచుకోవడానికా..!
Published on Fri, 05/15/2015 - 21:18
కరీంనగర్: పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెట్రో ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో సీపీఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. సామాన్య ప్రజలపై పెట్రో భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను దోచుకోవడం కోసం ఈ చర్య తీసుకున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
#
Tags