టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కరువు జిల్లాగా ప్రకటించాలని రాస్తా రోకో
Published on Mon, 11/09/2015 - 15:33
ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు కూసుమంచి మండలం నాయకర్ గూడెం వద్ద సుమారు గంటన్నరపాటు జాతీయ రహదారిని దిగ్బందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్, డివిజన్ కార్యదర్శి లెనిన్, మండల కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
#
Tags