విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపసర్పంచ్ పై సర్పంచ్ భర్త దాడి
Published on Wed, 07/01/2015 - 15:14
కీసర (రంగారెడ్డి): శ్మశానవాటిక విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఉపసర్పంచ్ పై గ్రామసర్పంచ్ భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో బుధవారం చోటుచేసుకుంది. దమ్మాయిగూడలో ఇళ్ల మధ్య శ్మశానవాటిక నిర్వహించొద్దదని ప్రజాప్రతినిధులను, స్థానిక అధికారులను ప్రజలు నిలదీశారు.
ఇళ్ల మధ్య శ్మశానవాటిక నిర్వహణ వద్దని వారించినందుకు గ్రామ ఉపసర్పంచ్ పై సర్పంచ్ భర్త దాడి చేసి గాయపరిచాడు. బాధిత ఉపసర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags