ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అర్హులకు రుణాలు ఇవ్వాలి
Published on Sun, 03/06/2016 - 05:08
మహబూబ్నగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దళితుల కు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మిట్టమీది నాగరాజు శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ స బ్సిడీ రుణాలు నిరుపేద దళితులకు దక్కలేద ని, కేవలం పైరవీకారులు, అనర్హులకు మంజూ రయ్యాయని విమర్శించారు. ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక బ్యాం క్ ఏర్పాటు చేసి అర్హులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ప్లాన్ను పకడ్బందీగా అమలు చేసి దళితుల కు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
#
Tags