రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యాదాద్రికి తగ్గిన భక్తుల రద్దీ
Published on Sun, 10/18/2015 - 22:52
యాదగిరికొండ : నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. బతుకమ్మ సంబరాలు, దసరా పండుగల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రాక తగ్గినట్లు దేవస్థానం అధికారులు ఆదివారం తెలిపారు. సంగీత భవనం, దక్షిణ ప్రాకార మండపం, గర్భాలయం, తదితర ప్రాంతాలు భక్తులు లేక వెలవెలబోయాయి. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల దర్శనం అరగంటలో పూర్తవుతున్నట్లు భక్తులు చెప్పారు.
#
Tags