అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్ అయ్యారు
Published on Sun, 07/28/2019 - 09:08
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని డీఎంహెచ్ఓ రాంమనోహర్రావు శనివారం సస్పెండ్ చేశారు. ‘వైరల్ అయిన ఉద్యోగుల టిక్టాక్ ’ అని శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. సీనియర్ అసిస్టెంట్లు సమత, దివ్య, ల్యాబ్ అటెండర్ విజయలక్ష్మికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టిక్టాక్ వీడియో విషయంపై తీవ్రంగా స్పందిం చిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు వారిని డీఎంహెచ్ఓ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్పై అధికారులు విచారణ చేపట్టి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
#
Tags