నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుప్త నిధుల కోసం తవ్వకాలు
Published on Thu, 08/20/2015 - 18:36
వేమనపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : పురాతన శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయంలో జరిగింది. వివరాల ప్రకారం.. సూరారం గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకుంది.
అయితే బుధవారం రాత్రి కొంతమంది దుండగులు ఈ ఆలయంలో చోరబడి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. కాగా గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags