నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యువ రైతులకు దూరవిద్యలో శిక్షణ
Published on Sun, 01/04/2015 - 05:47
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగంలో నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు వివరించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ నడుం బిగించింది. దూర విద్య ద్వారా యువ రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఈ కోర్సును ప్రారంభించనుంది. ‘తెలంగాణ యువ రైతు సాగుబడి’ పేరుతో ఈ దూరవిద్య సర్టిఫికేట్ కోర్సును అందిస్తారు. రైతుల్లో ఆర్థిక పరిపుష్టిని పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. యూనివర్సిటీతోపాటు ఇతర వ్యవసాయ అనుబంధ శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.
#
Tags