రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరోనా కట్టడిలో భర్త.. భార్య.. కొడుకు
Published on Tue, 05/05/2020 - 07:06
గాంధీఆస్పత్రి : కరోనాను నియంత్రించేందుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వైద్యులు తమవంతు సేవలు అందిస్తున్నారు. వీరు ముగ్గురూ గాంధీ ఆస్పత్రిలోనే వివిధ విభాగాల్లో వైద్యసేవలు అందించడం విశేషం.. గాంధీ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతిగా ప్రొఫెసర్ సుబోధ్కుమార్, ఆయన సతీమణి డాక్టర్ కృష్ణవేణి గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు శుశ్రుత్ గాంధీ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో హౌస్సర్జన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా సేవలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఓ బాధ్యతలా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు.
#
Tags