రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దోస్త్–2020 సేవలు నిలుపుదల
Published on Thu, 07/02/2020 - 03:00
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్ కన్వీనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 1 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, 6 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 22న సీట్ అలాట్మెంట్ నిర్వహించాలి. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
#
Tags