నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి’
Published on Wed, 12/10/2014 - 07:56
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టీటీజేఏసీ సమావేశం సందర్భంగా పలువురు నిరుద్యోగులు అక్కడికి వచ్చారు. టీటీజేఏసీ తరపున డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
ఈ సందర్భంగా టీటీజేఏసీ చైర్మన్ వెంకట్రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో నోటిఫికేషన్ జారీలో జాప్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
#
Tags