ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హుజూర్నగర్పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
Published on Sun, 10/13/2019 - 17:58
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు.
- మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104
- ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500
- సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల
- కోడ్ ఉల్లంఘన కేసులు: 10
- సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15
కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం.
అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు:
- టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112
- కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621
- బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258
- స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945.
- టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968
- స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360
#
Tags