ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్థిక స్థితి కంటే ఆవు సంగతే ముఖ్యం: అసద్
Published on Thu, 09/12/2019 - 04:26
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతున్నా ప్రధాని మోదీ మాత్రం దాన్ని చక్కదిద్దడం కంటే ఆవులపై ప్రేమనే ఒలకబోస్తున్నారని ఎంఐఎం అధ్యక్షు డు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పతనమవుతున్నా.. మోదీ ఆవుల విషయంలో ఓ మతానికి అనుకూలంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తున్నారని పేర్కొన్నారు.
#
Tags