అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్నదాత ఆత్మహత్య
Published on Fri, 10/16/2015 - 15:04
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం చింతకుంట గ్రామంలో ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్య (36) రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. అది కాస్తా ఎండిపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
#
Tags