అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతు ఆత్మహత్య
Published on Sat, 12/05/2015 - 17:37
మఠంపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాళెం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుచేసి వేసిన పంట వర్షాభావంతో కళ్లముందే ఎండిపోవడంతో ఆవేదన చెందిన నాగూ నాయక్(35) అనే రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి రూ.2.80 లక్షల అప్పు ఉంది. అది తీర్చే దారేదని ఆవేదన చెందేవాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. మృతుని భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
#
Tags