రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published on Thu, 01/21/2016 - 13:04
భిమిని: అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా భిమిని మండలం తాళ్లరెడ్డెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(36)కు వ్యవసాయంలో దిగుబడి సరిగాలేదు. ఈ నేపధ్యంలో గత రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక పోవడంతో.. అప్పులు పెరిగిపోయాయి. దీంతో వాటిని తీర్చే దారికానరాక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags