నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Published on Tue, 05/17/2016 - 18:47
హైదరాబాద్: తమ భూమిని బలవంతంగా తీసుకునేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది.
సైబరాబాద్ సీపీ ఆనంద్ పేరు చెప్పుకుంటూ తమ 16 ఎకరాల భూమి విక్రయించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్మోహన్రెడ్డిపై పాల వెంకటయ్య అనే రైతు ఫిర్యాదు చేశాడు. సీఐ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్ జూన్ 22 వ తేదీలోగా నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించింది.
#
Tags