రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యా‘బుద్ధి’ నేర్చుకుంటాడని..
Published on Sun, 02/25/2018 - 01:48
ములకలపల్లి (అశ్వారావుపేట) : నిత్యం పాఠశాలకు డుమ్మా కొడుతున్న తన కొడుకు ఇలా చేస్తే తోటి పిల్లలను చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడనే ఆలోచనతో ఓ తండ్రి బాలుడిని ఇలా స్తంభానికి కట్టేశాడు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కమలాపురంలో ఓ విద్యార్థి వారం రోజులుగా బడికి వెళ్లడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి.. మిగతా పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సమయానికి తన కుమారుడిని స్తంభానికి కట్టేశాడు. దీనిపై స్థానికుల నుంచి విమర్శలు రావటంతో కట్లు విప్పి కొడుకును ఇంటికి తీసుకెళ్లారు. తోటి విద్యార్థులను చూసైనా తన కొడుకులో మార్పు వస్తుందనే ఇలా చేశానంటున్నాడు.
#
Tags