వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చేనేత కార్మికురాలి అఘాయిత్యం..
Published on Mon, 09/28/2015 - 17:29
వీణవంక (కరీనంగర్) : అప్పుల బాధతో చేనేత కార్మికురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బీసీ కాలనీకి సబ్బని కమలమ్మ(43) చేనేత పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా పని దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
దీనికితోడు కూతురు పెళ్లి చేయడానికి రూ.లక్ష అప్పుచేయడంతో అప్పు తీర్చే దారి కానరాక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇది గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు.
#
Tags