అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ సబ్స్టేషన్లో మంటలు
Published on Tue, 03/31/2015 - 17:29
రాయపర్తి : ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో విద్యుత్ సబ్స్టేషన్ ధ్వంసం అయిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొండూరు విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం అకస్మాత్తుగా భారీ స్థాయిలో మంటలు ఎగసిపడటంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సాంకేతిక కారణాల వల్ల సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 35 లక్షల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
#
Tags