amp pages | Sakshi

ఐదుగురు మహిళల ఆత్మహత్యాయత్నం

Published on Thu, 03/09/2017 - 14:00

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరనం నెలకొంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. జిల్లాకేంద్ర శివారులోని 551 సర్వే నెంబర్‌ గల భూమిలో కొందరు పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.

గురువారం వాటిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు, పోలీసులు ఆదేశించారు. దీనికి ససేమీర అన్న స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసన కారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇంతలో గుడిసెల్లో నివాసముంటున్న ఐదుగురు మహిళలు ఒంటి పై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)