వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐదుగురు మహిళల ఆత్మహత్యాయత్నం
Published on Thu, 03/09/2017 - 14:00
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఉద్రిక్త వాతావరనం నెలకొంది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకున్న వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. జిల్లాకేంద్ర శివారులోని 551 సర్వే నెంబర్ గల భూమిలో కొందరు పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు.
గురువారం వాటిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు, పోలీసులు ఆదేశించారు. దీనికి ససేమీర అన్న స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసన కారులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు. ఇంతలో గుడిసెల్లో నివాసముంటున్న ఐదుగురు మహిళలు ఒంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
#
Tags