నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నలుగురు యువతుల అదృశ్యం
Published on Wed, 11/19/2014 - 07:21
హైదరాబాద్:హుమాయున్నగర పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెల్లతో పాటు వారి స్నేహితురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. ఓవైసీపురాకు చెందిన మహ్మద్ ఇషాకు ముగ్గురు కుమార్తెలు. సైఫా ఫాతిమా, రాషాఫాతిమా, అఫ్రీన్ ఫాతిమాలు సోమవారం ఇంటి నుంచి వెళ్లి అనంతరం అదృశ్యమయ్యారు. వీరు ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే పిల్లలు అదృశ్యమై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరు వెళ్లే సమయంలో ఇంట్లో నుంచి నగదు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లారని మహ్మద్ఇషా పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
#
Tags