సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు
Published on Sat, 07/11/2015 - 19:36
హైదరాబాద్ : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. శనివార కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి.
జీహెచ్ఎంసీ కార్మికుల కనీస వేతనం రూ 10 వేలు ఉండగా, రూ.14 వేలు చేయాలిన కార్మికులు కోరుతుండగా.. రూ.12 వేల మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కార్మిల సంఘాలు స్పష్టం చేశాయి.
#
Tags