amp pages | Sakshi

ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి

Published on Sun, 03/08/2015 - 01:59

టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
 కొడంగల్ /బొంరాస్‌పేట: గ్రామాల్లో నా ణ్యమైన విద్య అంది విద్యాభివృద్ధి జరగాలంటే ప్రతీ మండలకేంద్రంలో రెసిడెన్షియల్ విధానంతో పాఠశాలలు, కళాశాలుండాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. పాలకుల కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలని, తెలంగాణ ప్రాంతంలోని నిరుపేదవర్గాల వారికి అండగాఉంటూ విద్య, వ్యవసాయం, ఉ ద్యోగం, ఉపాధి తదితర అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. శ నివారం బొంరాస్‌పేట మండలం తుం కిమెట్లలో టీవీవీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ‘మన ఊరు.. మన ప్రణాళిక’లో ఆ యన పాల్గొన్నారు. అనంతరం కొడంగ ల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం లో పాల్గొన్నారు.
 
  ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గ్రామాల్లో కులాలు, మతాలను ఏకం చేస్తూ గ్రామాభివృద్ధి కమిటీలుగా ఏర్పడాలన్నారు. చెరువులు, కుంటల అభివృద్ధితోనే వ్యవసాయం, కులవృత్తులతోపాటు అందరికీ ‘నీరుంటేనే నూరుపనుల’కు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యమాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్నారు. నాటి తెలంగాణ ఉద్యమంలో ఆ వుల చిన్నయ్య అమరులయ్యారని గుర్తుచేశారు. కొడంగల్ డిగ్రీ కళాశాల విషయ మై విద్యాశాఖ మంత్రి మాట్లాడతానని చెప్పారు.
 
   విద్యార్థులు మహనీయుల ఆ శయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో టీవీవీ జి ల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాధాకృష్ణ, చంద్రశేఖర్, గోపాల్, అనిల్‌కుమార్, రా జేశ్వర్‌రెడ్డి, కుర్మయ్య, చిన్న బాల్‌రాజ్‌గౌ డ్, తోలు వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యురాలు మోతీబాయి, సర్పంచ్‌లు లక్ష్మి, ర్యాకం అరుణ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి దే శ్‌ముఖ్, డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ మనోహర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రవీంద ర్, అధ్యాపకబృందం పాల్గొన్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)