ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏటూరునాగారానికి నిలిచిన రాకపోకలు
Published on Sun, 06/21/2015 - 13:08
వరంగల్: వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ముల్లకట్టవద్ద ఆదివారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఏటూరునాగారం-తుపాకులగూడెం ప్రధాన రహదారిలో మాటుకుంట వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు అవస్థలు పడుతున్నారు.
#
Tags