చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
Published on Sun, 11/22/2015 - 12:23
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యదాద్రిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ధర్మదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. పోలీసులు కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడానికి భక్తులు బారులు తీరారు.
#
Tags