ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టిఫిన్ ఫ్రం మేయర్ హోమ్
Published on Sat, 04/11/2020 - 07:39
బంజారాహిల్స్: నగరంలో లాక్డౌన్ కొనసాగుతుండగా పోలీసులు ఇళ్లకు వెళ్లకుండా విధులకే పరిమితమవుతున్నారు. వీరికి తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్రోడ్ నెంబర్–3లో నివసించే గ్రేటర్మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ ప్రతిరోజూ తమ ఇంటి ఎదురుగా ఉన్న బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో అధికారులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు ఉదయం, సాయంత్రం టీ అందజేస్తున్నారు. రోజుకొక వెరైటీతో టిఫిన్లు తయారు చేస్తూ పంపిస్తున్నారు. గుజరాతీ సేవామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు.
#
Tags