ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరు'
Published on Thu, 01/08/2015 - 15:58
హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు జంట కమిషనరేట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేయరని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ-చలానా ద్వారా జరిమానా రుసుం చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు.
వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులు, బ్యాంకు, ఈ-సేవ, మీ-సేవ ద్వారా చెల్లింపులు జరపొచ్చని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఈ-చలానా విధానాన్ని త్వరలోనే 9 జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అధికారుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
#
Tags